194 total views, 1 views today
అక్కినేని నాగ చైతన్య సరసన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన యువ భామ నిధి అగర్వాల్. ఆ తరువాత అఖిల్ హీరోగా తెరకెక్కిన మిస్టర్ మజ్ను సినిమాలో నటించి తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇటీవల డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించి తొలి సూపర్ హిట్ కొట్టిన నిధి ప్రస్తుతం తమిళ్ లో జయం రవి సరసన భూమి సినిమాలో నటిస్తోంది.
Baked a cake for the first time
1.Check the batter, as we used maple syrup instead of sugar.
2.Wait for light bulbs to cook the cake.
3.Coco powder seasoning.
4.Satisfaction.
we baked the second one too.with orange.let’s see how that tastes 😝 #stayhome #stayhome #quarantine pic.twitter.com/xdr5FQ6ZO3— Nidhhi Agerwal (@AgerwalNidhhi) March 31, 2020
ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ వల్ల ఇంట్లోనే ఉంటున్న నిధి, ఫస్ట్ టైం తన చేతులతో కేక్ ని తయారు చేసినట్లు తన ట్విట్టర్ లో ఒక పోస్ట్ ద్వారా తెలిపింది. దానిలో కోకో పౌడర్ వేసాను, అలానే షుగర్ కి బదులు మాపిల్ సిరప్ వాడను, అయితే కేక్ ని టేస్ట్ చేయాలి, దాని తరువాత మరొక ఆరంజ్ కేక్ చేశాను అంటూ నిధి కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది….!!